
జడ్జిల నియామకానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు
thesakshi.com : తెలుగు రాష్ట్రాల హైకోర్టుల్లో న్యాయమూర్తుల నియామకానికి సంబంధించి కేంద్రానికి సుప్రీంకోర్టు కొలీజియం సిఫార్సు చేసింది. తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తిగా బి.విజయ్సేన్రెడ్డిని సిఫార్సు చేయగా.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టుకు బి.కృష్ణమోహన్, కె.సురేశ్రెడ్డి, కె. లలితకుమారి పేర్లను సిఫార్సు చేసింది. సోమవారం …
Read More