
ఈశాన్య చైనాలో ఒక వ్యక్తి కత్తితో ప్రజలపై దాడి..ఏడుగురు మృతి!
thesakshi.com : ఈశాన్య చైనాలోని లియోనింగ్ ప్రావిన్స్లో ఒక వ్యక్తి కత్తితో ప్రజలపై దాడికి పాల్పడ్డాడు. ఈ దాడిలో ఏడుగురు చనిపోయారని మీడియా కథనాలు చెబుతున్నాయి. లియోనింగ్ ప్రావిన్స్లోని కైయువాన్ అనే చిన్న పట్టణంలో జరిగిన ఈ దాడిలో మరో ఏడుగురు …
Read More