
48 మంది పైలట్లను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన ఎయిరిండియా
thesakshi.com : ప్రభుత్వరంగ విమానయాన సంస్థ ఎయిర్ ఇండియా మరో షాకింగ్ నిర్ణయం తీసుకుంది. 48 మంది పైలట్లను తొలగిస్తూ రాత్రి షాకింగ్ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ సంస్థ శుక్రవారం అర్ధరాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. …
Read More