
ముగ్గురు న్యాయవాదుల రాజీనామాలు ఆమోదించిన ప్రభుత్వం
thesakshi.com : ఆంధ్రప్రదేశ్లో ముగ్గురు ప్రభుత్వ న్యాయవాదులు రాజీనామాలు చేశారు. ఆ ముగ్గురు రాజీనామాలను ప్రభుత్వం ఆమోదించింది. ఈమేరకు ప్రభుత్వం జీవో ఆర్టీ నెంబర్ 153 జారీ చేసింది. ప్రభుత్వ న్యాయవాదులు పెనుమాక వెంకట్రావు, షేక్ హబీబ్, గెడ్డం …
Read More