thesakshi.com : పోలవరం స్పిల్ వే లో మరో ప్రధాన అంకం పూర్తి
ప్రాజెక్ట్ స్పిల్ వే కు పూర్తయిన గడ్డర్ల అమరిక
ప్రపంచంలోనే భారీ స్పిల్ వే నిర్మాణంతో అదే స్థాయిలో భారీ గడ్డర్ల వినియోగం
అతితక్కువ కాలం అంటే 60 రోజుల్లోనే 192 గడ్డర్లను అమర్చిన మేఘా ఇంజనీరింగ్.
నిరంతరం పర్యవేక్షించిన ముఖ్యమంత్రి, నీటి పారుదల శాఖ అధికారులు
స్పిల్ వే బ్రిడ్జి నిర్మాణం లో గడ్డర్లు కీలకం
స్పిల్ వే బ్రిడ్జి నిర్మాణానికి మొత్తం 192 గడ్డర్ల వినియోగం
స్పిల్ వే పై గడ్డర్లు, షట్టరింగ్ పనులతో స్లాబ్ నిర్మాణం
ఒక్కోగడ్డర్ సరాసరి 23 మీటర్లు పొడవు, 2 మీటర్లు ఎత్తు
ఒక గడ్డర్ తయారీకి 10 టన్నుల స్టీల్, 25 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వినియోగం
ఒక్కో గడ్డర్ బరువు 62 టన్నులు
*దీనిని బట్టి ఎంత పెద్ద గడ్డర్లో అర్థం చేసుకోవచ్చు*.
స్పిల్ వే కి ఇంత భారీ పరిమాణం, గడ్డర్ల సంఖ్య వినియోగం చాలా అరుదు
*_మొత్తం గడ్డర్ల తయారీకి 1920 టన్నుల స్టీల్, 4800 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ వినియోగం_*
పిబ్రవరి-17-2020 న గడ్డర్ల తయారీ ప్రారంభించిన మేఘా ఇంజనీరింగ్
గడ్డర్లను పిల్లర్లపై పెట్టడానికి 200 టన్నుల రెండు భారీ క్రేన్ల వినియోగం
గడ్డర్లను స్పిల్ వే పిల్లర్ల జూలై-6-2020 అమర్చడం ప్రారంభం
నీటి పారుదల శాఖ అధికారులు, మేఘా పక్కా ప్రణాళికతో వరదలకు ముందే స్పిల్ వే పిల్లర్లపై గడ్డర్ల అమరిక
గోదావరికి భారీ వరదలు వచ్చినా పనులు ఆగకుండా స్పిల్ వే బ్రిడ్జి స్లాబ్ నిర్మాణం
20, ఫిబ్రవరి- 2021 నాటికి స్పిల్ వే పిల్లర్లపై 192 గడ్డర్లు అమరిక పూర్తి.