thesakshi.com : భాష్యం పాఠశాలలో సైన్స్ ఎగ్జిబిషన్ను ప్రారంభించిన పులివెందుల మున్సిపల్ చైర్ పర్సన్ వరప్రసాద్… ప్రతి విద్యార్థిలోను నైపుణ్యతను పెంపొందించుకోవాలని విద్యార్థుల యొక్క నైపుణ్యతను చూసి పర్షం వ్యక్తం చేసారు .
పులివెందుల పట్టణంలోని భాష్యం పాఠశాలలో జాతీయ సైన్స్ దినర్సవం పురస్కరించుకొని శనివారం నిర్వహించిన సైన్స్ ఎగ్జిబిషన్ను మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ . వైస్ చైర్మన్ హఫీజుల్లా , బి.సి సెల్ చంద్రమౌళి తదితరుల చేతుల మీదుగా ప్రారంభించడం జరిగింది .
విద్యార్థులు ప్రదర్శించిన నమూనాలు చూసి చైర్మన్ ఆనందం వక్త పరిచారు. ప్రదానంగా మూత్ర పిండాలా నమూనా , అస్థిపంజరాల సమానాలు , అంతరిక్ష పరిశోధనా కేంద్ర నమూనా , గాలి , నీరు , భూమి , ధ్వని, కాలుషపు నమూనాలు మొదలైనవి మొత్తం 150 నమూనాలు ప్రదరించబడినవి . విద్యార్థులు చేసిన నమూనాలు చూపురులని అందరిని ఆకట్టుకున్నాయి .
ఈ సందర్భంగా కార్యక్రమాన్ని భాష్యం విద్యాసంస్థల రాయలసీమ zeo అనిల్ , కడప జోనల్ఇన్ఛార్జ్ రామకృష్ణ రెడ్డి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని భాష్యం ప్రిన్సిపాల్ సాయి కృష్ణ , హెచ్.ఎమ్ ఉమాదేవి తెలిపారు . ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం , విద్యార్థులు వారి తల్లితండ్రులు జయప్రదం చేశారు .