Saturday, February 27, 2021
THE SAKSHI
  • Home
  • Politics
  • Movies
  • CRIME
  • Reviews
No Result
View All Result
  • Home
  • Politics
  • Movies
  • CRIME
  • Reviews
No Result
View All Result
THE SAKSHI
No Result
View All Result
Home Latest

రాష్ట్ర ఎన్నికల కమిషన్ పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసిన టీడీపీ అధినేత

పురపోరులో విజయం మాదే : చంద్రబాబు
0
SHARES
6
VIEWS

thesakshi.com   :   ఏపీ రాష్ట్ర ఎన్నికల కమిషన్ పై తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు ఏపీ విపక్ష నేత.. టీడీపీ అధినేత చంద్రబాబు. పంచాయితీ ఎన్నికల సందర్భంగా చోటు చేసుకున్న పరిణామాల విషయంలో ఎన్నికల సంఘం సమర్థంగా వ్యవహరించలేదన్నారు. అధికార పార్టీ అడ్డగోలుగా అక్రమాలకు పాల్పడితే అడ్డుకోవాల్సిన ఎన్నికల సంఘం అందుకు భిన్నంగా వ్యవహరించిందన్నారు.

ఎన్నికల సంఘం నిర్వీర్యమైపోయింది. లెక్కింపు కేంద్రాల్లో మాత్రమే కరెంటు పోతే సంబంధిత అధికారిని ఎస్ఈసీ అడగలేదా? నిబంధనలకు విరుద్ధంగా నాలుగుసార్లు రీకౌంటింగ్ చేస్తే.. సదరు అధికారిపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? టీడీపీ మద్దతుదారులు గెలిచిన చోట వైసీపీ మద్దతుదారు గెలిచినట్లుగా ప్రకటించిన అధికారులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు? వైకుంఠపురంలో టీడీపీ గెలుపును ప్రకటించేందుకు అర్థరాత్రి వరకు పోరాడాల్సి రావటం ఏమటి? అని నిలదీశారు.

బెదిరించి ఏకగ్రీవాలు చేశారని.. ఓటమిని అధిగమించేందుకు అర్థరాత్రి డ్రామాలకు తెర తీశారన్నారు. కరెంటు తీసేసి ఓటర్ స్లిప్పులు మార్చి వైసీపీ మద్దతుదారుల్ని గెలిపించారన్నారు. ఇలాంటి అక్రమాలు చేయాలనుకున్న చోట మళ్లీ ఓట్లను లెక్కించాలని అర్థరాత్రి వరకు సాగదీశారన్నారు. టీడీపీ ఏజెంట్లను బయటకు పంపించేశారన్నారు. ఇలా అధికార పార్టీకి చెందిన వారు ఇష్టారాజ్యంగా వ్యవహరించారని.. రాష్ట్ర ఎన్నికల సంఘం మాత్రం చర్యలు తీసుకోలేదన్నారు. మరి.. బాబు చేసిన తీవ్ర ఆరోపణలపై రాష్ట్ర ఎన్నికల సంఘం ఎలా రియాక్టు అవుతుందో చూడాలి.

Tags: #AP ELECTION COMMISSION#AP POLITICS#NARA CHANADRABABU NAIDUTDP
ShareTweetSendSharePinShare
Previous Post

మహమ్మారి దెబ్బ కి వణికిపోతోన్న అగ్రరాజ్యం!

Next Post

న్యాయవాదిపై హత్యాయత్నం

Related Posts

రూ. 2937.82 కోట్లతో టీటీడీ బడ్జెట్ కు ఆమోదం
Latest

రూ. 2937.82 కోట్లతో టీటీడీ బడ్జెట్ కు ఆమోదం

February 27, 2021
పార్టీకి కొత్త రక్తం ఎక్కిస్తామంటూన్న చంద్రబాబు
Latest

పార్టీకి కొత్త రక్తం ఎక్కిస్తామంటూన్న చంద్రబాబు

February 27, 2021
జగన్ దెబ్బకి విలవిలలాడిపోతున్న చంద్రబాబు
Latest

జగన్ దెబ్బకి విలవిలలాడిపోతున్న చంద్రబాబు

February 27, 2021
Next Post
న్యాయవాదిపై హత్యాయత్నం

న్యాయవాదిపై హత్యాయత్నం

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సంతోషంలో  అమ్మాయిలతో ఆశ్లీల డ్యాన్స్లు

పంచాయతీ ఎన్నికల్లో గెలిచిన సంతోషంలో అమ్మాయిలతో ఆశ్లీల డ్యాన్స్లు

February 27, 2021
కర్నూలు జిల్లా సరిహద్దు చెక్‌పోస్టు దగ్గర భారీ నగదు స్వాధీనం

రూ3000కు ట్రై చేస్తే రూ.6,00,000 పోగొట్టుకున్నాడు!

February 27, 2021
దేశంలో మరోసారి కరోనా విజృంభణ..!

దేశంలో పెరుగుతున్న కరోనా మహమ్మారి కేసులు!

February 27, 2021
నక్కతోక తొక్కిన పూజ భామ!

నక్కతోక తొక్కిన పూజ భామ!

February 27, 2021
‘చావు కబురు చల్లగా’ నుంచి ‘పైన పటారం’ అనే ఐటమ్ సాంగ్ ప్రోమో విడుదల

‘చావు కబురు చల్లగా’ నుంచి ‘పైన పటారం’ అనే ఐటమ్ సాంగ్ ప్రోమో విడుదల

February 27, 2021
21మంది డిప్యూటీ కలెక్టర్ల బదిలీ

21మంది డిప్యూటీ కలెక్టర్ల బదిలీ

February 27, 2021

  • DISCLAIMER
  • Privacy Policy
  • Terms and Conditions

© 20212021 www.thesakshi.com All Rights Reserved.

No Result
View All Result
  • About Us
  • Blog
  • Contact Us
  • DISCLAIMER
  • Frequently Asked Questions (FAQ)
  • Gallery
  • Home
  • Home page
  • Latest Home
  • Portfolio
  • Privacy Policy
  • Services
  • Terms and Conditions
  • గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ మేయర్ గా గద్వాల విజయలక్ష్మి

© 20212021 www.thesakshi.com All Rights Reserved.