Friday, March 5, 2021
THE SAKSHI
  • Home
  • Politics
  • Movies
  • CRIME
  • Reviews
No Result
View All Result
  • Home
  • Politics
  • Movies
  • CRIME
  • Reviews
No Result
View All Result
THE SAKSHI
No Result
View All Result
Home Latest

పంచాయతీ ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్

ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ కాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
0
SHARES
126
VIEWS

thesakshi.com    :    పంచాయతీ ఎన్నికల్లో ఇప్పటికే క్లీన్ స్వీప్ చేసి పడేసింది వైసీపీ. సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ ఏ స్థాయిలో పరాజయ భారాన్ని మూటగట్టుకుందో, అంతకు రెట్టింపు అవమానాన్ని పంచాయతీ ఎన్నికల్లో పొందింది. ఇప్పుడిక మిగిలింది ఒక్కటే. టీడీపీ పరాభవం, వైసీపీ క్లీన్ స్వీప్ పరిపూర్ణం అవ్వాలి. దానికి ఈరోజు ముగింపు పలకనుంది. ఏపీ పంచాయతీ ఎన్నికల చివరి దశ పోలింగ్ కొద్దిసేపటి కిందట మొదలైంది.

13 జిల్లాల్లోని 16 రెవెన్యూ డివిజన్లలో ఉన్న 151 మండలాల్లో ఉదయం 6 గంటల 30 నిమిషాల నుంచి పోలింగ్ మొదలైంది. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల్లో వెబ్ కాస్టింగ్ ఏర్పాటుచేశారు.

తుది దశలో 3299 పంచాయతీలకు నోటిఫికేషన్ ఇవ్వగా.. 554 సర్పంచి స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన స్థానాలకు ఇప్పుడు పోలింగ్ జరుగుతోంది. ఇవాళ్టితో రాష్ట్రవ్యాప్తంగా పంచాయతీ ఎన్నికల పోలింగ్ ప్రక్రియ పూర్తవుతుంది.

ఎన్నికల ప్రక్రియ మొదలైనప్పట్నుంచి, ఈరోజు వరకు చంద్రబాబు చేయని విమర్శ లేదు. పన్నని కుట్ర లేదు. ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తూ, చట్టంలో ఉన్న లొసుగుల్ని ఉపయోగించుకుంటూ ఎలాగోలా విఘాత్రం కల్గించాలని ప్రయత్నించారు. ప్రభుత్వంపై బురద జల్లుతూ సింపతీ కొట్టేయాలని చూశారు. కానీ చివరికి తన కుప్పంలోనే చిత్తుగా ఓడిపోయారు.

ఈ ఎన్నికల ప్రక్రియతో రాష్ట్రంలో టీడీపీ పరువు పూర్తిగా పోవడంతో పాటు.. ఆ పార్టీ బలం ఏంటనే విషయం టీడీపీ శ్రేణులతో పాటు ప్రజానీకం మొత్తానికి తెలిసొచ్చింది. ఈరోజు రాత్రికి తుది ఫలితాలు వచ్చిన తర్వాత మళ్లీ బాబు ఎప్పట్లానే “ప్రజాస్వామ్యం ఓడింది, నైతిక విజయం మాదే” అంటూ కబుర్లు చెప్పడం కామన్.

Tags: #NARA CHANDRABABU NAIDU#PANCHAYAT ELECTIONSandhra pradeshPoliticsTDPys jaganysrcp
ShareTweetSendSharePinShare
Previous Post

”ఫేక్ ఛాటింగ్” మోసాలు..ఏడున్నర లక్షలు మోసం..!

Next Post

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చంద్రబాబు ప్రధానికి లేఖ

Related Posts

మండలిలో పెరిగిన వైసీపీ బలం
Latest

మండలిలో పెరిగిన వైసీపీ బలం

March 5, 2021
రాష్ట్ర బంద్ కు వైయస్ఆర్సీపీ ప్రభుత్వం సంఘీభావం
Latest

రాష్ట్ర బంద్ కు వైయస్ఆర్సీపీ ప్రభుత్వం సంఘీభావం

March 4, 2021
జగన్ ఫోకస్ అంతా ఆంధ్రప్రదేశ్ పైనే
Latest

వచ్చే మే నాటికి మండలిలో వైయస్‌ఆర్‌సీపీకి ఆధిక్యం: సజ్జల

March 4, 2021
Next Post
ఎన్నికల నిర్వహణలో ఎస్​ఈసీ విఫలం: చంద్రబాబు

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చంద్రబాబు ప్రధానికి లేఖ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

వాడే ఇదంతా చేస్తున్నాడు: కంగనా రనౌత్

వాడే ఇదంతా చేస్తున్నాడు: కంగనా రనౌత్

March 5, 2021
ఛాన్స్ ల కోసం తాపత్రయపడుతున్న సోనారిక

ఛాన్స్ ల కోసం తాపత్రయపడుతున్న సోనారిక

March 5, 2021
బ్రెజిల్ లో విజృంభిస్తోన్న కరోనా వైరస్!

బ్రెజిల్ లో విజృంభిస్తోన్న కరోనా వైరస్!

March 5, 2021
సజావుగా సాగని త్రిముఖ సంసారం..?

ప్రియుడితో కలిసి భర్తను హతమార్చిన భార్య!

March 5, 2021
రిలయన్స్ గ్రూప్‌ ఉద్యగులందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్

రిలయన్స్ గ్రూప్‌ ఉద్యగులందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్

March 5, 2021
టాలీవుడ్ లో కిడ్నాప్ కలకలం!

కిడ్నాప్ ప్లాన్ విఫలయత్నం.. దేహశుద్ధి!

March 5, 2021

  • DISCLAIMER
  • Privacy Policy
  • Terms and Conditions

© 20212021 www.thesakshi.com All Rights Reserved.

No Result
View All Result
  • Home
  • Politics
  • Movies
  • CRIME
  • Reviews

© 20212021 www.thesakshi.com All Rights Reserved.